అకేపాటి భక్తి చూసి మతి భ్రమించి మాట్లాడుతున్న టీడీపీ నియోజకవర్గం ఇంచార్జ్ చమర్తి

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 22 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట వైసీపీ కార్యాలయంలో ఆదివారం వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాధ్ రెడ్డి, దండు గోపి వైసీపీ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణమండపం ఫై మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవంశ్రీ వెంకటేశ్వరస్వామిని రాజకీయంగావాడుకుంటే…









