Category జిల్లా వార్తలు

పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉన్న 100 పడకల ఆరోగ్యకేంద్రా తీరు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 08 ( నవ్యాంధ్ర న్యూస్ ) అందుబాటులో లేని వైద్యులు ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారుల అండ దండలే కారణమా నామమాత్రంగా ట్రామా కేర్ సామాన్య,మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షాల వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో సజావుగా వైద్య సేవలు అందేందుకు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సరించారా?…

ప్రజల ప్రతి సమస్యను పరిష్కారిస్తా

Spread the love

Spread the loveనియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి కుంపిణీపురం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా – టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు చమర్తికి ఘన స్వాగతం పలికిన కుంపిణీపురం గ్రామ ప్రజలు ఆత్మీయ సమావేశంలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న చమర్తి అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 07 ( నవ్యాంధ్ర న్యూస్ ) కుంపీణీపురం…

రైతు పోరుబాటను విజయవంతం చేయాలి

Spread the love

Spread the loveరైతు పోరుబాట గోడపత్రాలను ఆవిష్కరించిన వైసిపి ఇన్చార్జ్ ఆకేపాటి కూటమి ప్రభుత్వం రైతుల వ్యతిరేక ప్రభుత్వం అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 07 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అకేపాటి భవన్ లో ఆదివారం అన్నదాత పోరుబాట గోడపత్రాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆకేపాటి…

వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అకేపాటిని సత్కారించిన వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దండు గోపి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 07 ( నవ్యాంధ్ర న్యూస్ ) వైసీపీ రాష్ట్ర ఎస్సి సేల్ కార్యదర్శిగా దండు గోపిని ఇటీవల వైసిపి అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించడంతో రాజంపేట నూనివారిపల్లి రోడ్డులోని వైసిపి కార్యాలయం ఆకేపాటి భవన్ లో ఆదివారం వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆకేపాటి అనిల్…

టిడిపి శ్రేణులను ప్రతి ఒక్కరిని కలుపుకుని నియోజకవర్గంలో పసుపు జెండా ఎగుర వేస్తం

Spread the love

Spread the loveచమర్తి తెలుగుదేశం విజయానికి జగన్మోహన్ రాజు నాయకత్వంలో కృషి చేస్తాం, టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తిని ఘనంగా సత్కారించిన కూచివారిపల్లి గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు సమచితస్థానం, టిడిపికి అడ్డాకూచివారి పల్లి అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 07 ( నవ్యాంధ్ర న్యూస్ ) తెలుగుదేశానికి కంచుకోటైన కూచువారిపల్లి గ్రామానికి,గ్రామ ప్రజలకు తాను ఎల్లప్పుడూ…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విశ్వకర్మ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ,సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జిల్లాపరిధిలోని రాజంపేటలో శనివారం స్వయం ఉపాధి కోసం నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని, నైపుణ్య చేతివృత్తుల వారి కోసం విశ్వకర్మ కేంద్రాన్ని ప్రభుత్వ డిగ్రీ…

బొప్పాయి రైతుల పంట పొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శనివారం చిట్వేలి మండలంలోని బొప్పాయి రైతుల పంట పొలాలను సందర్శించారు. మండలంలోని రైతు ప్రభాకర్ రెడ్డి 35 ఎకరాలలో, శివరాం రెడ్డి 10 ఎకరాలలో బొప్పాయి సాగు చేస్తున్న పంట పొలాలను పరిశీలించారు. వారి పొలాలలో…

బొప్పాయి రైతులకు మద్దతు ధర కల్పిస్తాం

Spread the love

Spread the loveబొప్పాయి ధర కిలో 8 రూపాయలకు తక్కువ కాకుండా చర్యలు తీసుకుంటాం మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) చిట్వేల్, పెనగులూరు మండలాలలో బొప్పాయి రైతులకు బొప్పాయి ధర కిలో 8 రూపాయలకు తక్కువ కాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా…

జిల్లాలో పంట పండించే ప్రతి ఎకరాకు అవసరానికంటే మించి యూరియా అందుబాటులో ఉంది.

Spread the love

Spread the loveతప్పుడు కథనాలతో రైతులను ఆందోళనకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అధికారులు ట్రేడర్స్ రైతు సంఘాలు సమన్వయంతో బొప్పాయి ధర నిర్ణయించబడుతుంది. టాప్ గ్రేడ్ బొప్పాయి కిలో 08 రూపాయలు సెకండ్ గ్రేడ్ బొప్పాయి కిలో 07.50 రూపాయలుగా నిర్ణయించబడింది జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06…

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగోతు రమేష్ నాయుడును సన్మానించిన జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) నాగోతు రమేష్ నాయుడు ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా శనివారం రాజంపేట ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్ లో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు.ఈ ఆత్మీయ సన్మాన సభలో జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు,మాజీ…