navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

రాష్టంలో మొబైల్ రేషన్ వ్యాన్లు రద్దు ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveజూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో మొబైల్ రేషన్ వ్యాన్ లు రద్దు రేషన్ షాపులలో డీలర్ల ద్వారా బియ్యం తీసుకోవాలని ప్రజలకు తెలిపిన ప్రభుత్వం….

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సంచలన నిర్ణయం

Spread the love

Spread the loveఆసియా కప్‌కు టీమిండియా దూరం ( నవ్యాంధ్ర న్యూస్ ) పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్‌ లో టీమిండియా పాల్గొనబోవట్లేదని ప్రకటించింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఇవాళ ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ కు తెలిపింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు…

శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం

Spread the love

Spread the loveరంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత తిరుమల ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు. ఈ అఖండాలు గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహా…

ఈ గుడికి వెళ్తే డయాబెటిస్‌ చిటికెలో మాయం క్యూ కడుతున్న రోగులు ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveభారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా.మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ…

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపంఅరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఉదయం 5:06 గంటల సమయంలో సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. భూమి కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని అధికారులు వెల్లడించారు.

కన్నీళ్లు పెట్టుకున్న హీరో మంచు మనోజ్ ( నవ్యాంధ్ర న్యూస్ )

Spread the love

Spread the loveహీరో మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భైరవం’. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈవెంట్ లో అతడిపై ఓ వీడియో (ఏవీ) ప్రదర్శించారు. అది చూసి…

సాయుధ బలగాలకు మద్దతుగా తీరంగా ర్యాలీ

Spread the love

Spread the loveజాతీయ భద్రత కొరకు ప్రజల భాగస్వామ్యం పుల్లంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) స్థానిక ఎస్ బివిడి పాఠశాల నుండి శివాలయం వీధి గుండా పుల్లంపేటలోని అన్ని వీధులలో జాతీయ జెండాలతో భారత్ మాతాకీ జై వందేమాతరం అంటు నినాదాలు చేస్తూ భారత సాయుధ బలగాలకు మేము అండగా ఉంటామని తిరంగ ర్యాలీ…

తిరుపతి లో 500కోట్లతో నిర్మించనున్న ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్

Spread the love

Spread the loveతిరుపతి ( నవ్యాంధ్ర న్యూస్ ) తిరుమలకు వచ్చే భక్తులకు అనేక వసతులు ఒకే చోట లభించేలా తిరుపతిలో ప్రస్తుతమున్న బస్టాండ్ స్థానంలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో బస్టాండ్, దానిపై 10 అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, తదితరాలకు కేటాయించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.500…

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ

Spread the love

Spread the loveన్యూఢిల్లీ ( నవ్యాంధ్ర న్యూస్ )ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.ప్రధాన మంత్రి ‘యువగళం’ కాఫీ టేబుల్ బుక్ ‌ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ప్రధానితో…