2025 వ సంవత్సరం మహానాడు సభలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర అధికార ప్రతినిధి రాజంపేట తెలుగుదేశం నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి



Spread the loveకేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఆంధ్రప్రదేశ్ వాసి ప్రాణాలు కాపాడాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలపరిధిలోని దళాయపల్లి కి చెందిన కరమళ్ళ ఇబ్రహీం జీవన ఉపాధి కోసం 2016 వ సంవత్సరంలో కత్తర్ కు వెళ్లి 2019…

Spread the loveరాష్ట్రంలో న్యాయస్థానాల్లో 1620 పోస్టులు బర్తీ అమరావతి ( నవ్యాంధ్ర న్యూస్ ) ఏపీలో ఇప్పటికే 16,347 పోస్టులతో ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2025 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్…


Spread the love కడప ( నవ్యాంధ్ర న్యూస్ ) దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి-చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అదే జోరు. కడపలో మహానాడు ఏపీ దశ దిశను నిర్దేశిస్తుంది. కడప జిల్లాలో 10స్థానాలకు 7 గెలిచి సత్తా చాటాం. వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం కష్టపడితే స్వీప్చేస్తాం. టీడీపీకి ఘనవిజయం అందించిన కార్యకర్తలకు…

Spread the loveఅన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట బైపాస్ రోడ్డు లోని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కార్యాలయంలో సోమవారం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మహానాడులో నియోజకవర్గంలోని టిడిపి శ్రేణులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు కాబోయే ముఖ్య మంత్రి…



Spread the loveఆంధ్రప్రదేశ్ ( నవ్యాంధ్ర న్యూస్ ) కేంద్ర,రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. ఈ మేరకు ఈ ఎన్నికలపై ప్రతి రాష్ట్రంలోనూ అవగాహన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో బాగంగా చెన్నైలో సోమవారం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’…

Spread the loveతిరుమల, ( నవ్యాంధ్ర న్యూస్ ) శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలు, చేపట్టిన సంస్కరణలను పలువురు భక్తులు అభినందించారు.…