navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

ABN Effect: తోపుదుర్తి అరెస్టు విషయంలో అలసత్వంపై డీజీపీ కార్యాలయం సీరియస్

Spread the love

Spread the loveసత్యసాయి జిల్లా పోలీసుల వైఫల్యం మరోసారి బయటపడింది. కుంటిమద్ది హెలిప్యాడ్‌లో జరిగిన ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ సికేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్.. తోపుదుర్తి ఇంటికి వెళ్లి సెర్చ్ చేస్తున్నట్టు హడావుడి చేశారు.…

Heavy Rains IN AP:ఏపీలో భారీ వర్షాలు.. ప్రభుత్వం అప్రమత్తం

Spread the love

Spread the loveHeavy Rains IN AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులను సంప్రదించాలని సూచించింది. అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం నుంచి భారీ…

Jammu and Kashmir: లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ముగ్గురు జవాన్లు మృతి

Spread the love

Spread the loveJammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని రాంభన్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవానులతో వెళ్తున్న వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనగర్, మే 04: శ్రీనగర్, మే 04: జమ్మూ కాశ్మీర్‌లోని రాంభన్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు…

Char Dham Yatra 2025: తెరుచుకున్న బద్రీనాథ్ దేవాలయం తలుపులు

Spread the love

Spread the loveChar Dham Yatra 2025: చార్ ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ దేవాలయం తలుపులు ఆదివారం తెరుచుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ హాజరయ్యారు. నైనిటాల్, మే 04: ఉత్తరాఖండ్‌లోని శ్రీ బద్రీనాథ్ దేవాలయం తలుపులు ఆదివారం తెరుచుకోన్నాయి. జై బద్రీనాథ్ విశాల్ అంటూ లక్షలాది మంది భక్తుల జపిస్తుండగా..…

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

Spread the love

Spread the loveRahul Gandhi: 80వ దశకంలో దేశంలో సిక్కుల ఊచకోత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో చోటు చేసుకున్న ఈ ఘటన.. ఆ పార్టీకి భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారింది. అలాంటి వేళ రాహుల్ గాంధీ ఇటీవల యూఎస్ పర్యటనకు వెళ్లారు. న్యూఢిల్లీ, మే 04: 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో చాలా తప్పులు…

Padma Shri Baba Sivananda: పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ కన్నుమూత..ప్రధాని మోదీ సంతాపం

Spread the love

Spread the loveప్రముఖ యోగా గురువు, వారణాసి నివాసి, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద్ కన్నుమూశారు. ఆయన 128 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, సీఎం యోగి సంతాపం తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ (Padma Shri Baba…

Pahalgam Attck Aftermath: ఆర్డినెన్స్ కంపెనీల్లో ఉద్యోగుల లీవులు రద్దు

Spread the love

Spread the loveమధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమరియా (ఓఎఫ్‌కే) తమ అధికారులు, ఉద్యోగులకు రెండు రోజులకు మించి సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి టార్గెట్ల దృష్ట్యా లాంగ్ లీవ్స్ రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. భారత సాయుధ బలగాలకు ఆయుధ సామగ్రిని సరఫరా చేసే అతిపెద్ద యూనిట్లలో ఇది ఒకటి. న్యూఢిల్లీ: హహల్గాం…

MLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు

Spread the love

Spread the loveMLA Kotamreddy: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా నెల్లూరు పయనిస్తోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా కూడా ఒకే నియోజకవర్గంలో, ఒకేరోజు ఇన్ని పనులని ఎవరూ చేపట్టి పూర్తి చేయలేదని అన్నారు. నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.41 కోట్లతో 339 అభివృద్ధి పనులని చేపట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్…

Rain Alert: ఏపీలో పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం..

Spread the love

Spread the loveఏపీలో పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో చెట్లకింద ఎవరూ ఉండవద్దని సూచించింది. విజయవాడ: ఏపీ(AP)లో పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం (Gale and…

AP Government: క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్

Spread the love

Spread the loveAP Government: క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలను భర్తీ చేయనుంది. క్రీడాకారుల నుంచి ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. అమరావతి: మెగా డీఎస్సీలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద 421 ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది.…