దిత్వా తుఫాన్ అత్యవసర ముప్పు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన జిల్లా ఎస్పి

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 28 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా ప్రజలు ‘దిత్వా’ తుపాను ముప్పు నేపథ్యంలో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారుదిత్వా’ తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనిజిల్లా పోలీసు…









