navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

కంటి ఆపరేషన్ లకు 15 మంది వ్యాధి గ్రహస్థులను తిరుపతికి తీసుకెళ్లిన అడాప్ట్ ఎ గ్లోబల్ ఫౌండేషన్ అధ్యక్షులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 11( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవునం నుంచి స్కూల్ వాహనంలో అడా ప్ట్ ఎ గ్లోబల్ ఫౌండేషన్. అమెరికా ఫౌండర్ అధ్యక్షులు భూపతిరాజు పండేటి సహకారంతో కడప,అన్నమయ్య ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షులు…

అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్ లో బుధవారం సంపర్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలును అన్నమయ్య జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి భాజపా జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ రైల్వే ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభించారు

Spread the love

Spread the love

వేడుకగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం,వనమహోత్సవ జిల్లాస్థాయి వేడుకలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట – రాయచోటి రహదారలోని నగరవనంలోఅటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ,వనమహోత్సవ జిల్లాస్థాయి వేడుకలను వేడుకగా నిర్వహించారుఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథరెడ్డి,జాయింట్ కలెక్టర్ ఆదర్శ్…

ఆవులు, దూడలు ఒంటెల వధ నిషేధం చట్టరీత్యా నేరం

Spread the love

Spread the loveఉల్లంఘించిన వారిపై జంతు హింస నివారణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడునని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నమయ్య జిల్లా జూన్ 04 ( నవ్యాంధ్ర న్యూస్ ) ఆవులు దూడలు ఒంటెల వధ నిషేధం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై జంతుహింస నివారణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు…

జర్నలిస్టుల ఫీజు రాయితీలపై స్పందించిన ఐ& పి ఆర్ డైరెక్టర్ కు

Spread the love

Spread the loveజర్నలిస్టుల ఫీజు రాయితీకి వెంటనే చర్యలు తీసుకున్న I & PR డైరెక్టర్ కు అభినందనలు సెక్రటేరియట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులుసెక్రటేరియట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు ఐ.అండ్ పి.ఆర్. డైరెక్టర్ హిమాంశు శుక్లా IAS ని కలిసి, జర్నలిస్టుల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా…

మాకు న్యాయం చేసే నాథుడే లేరా

Spread the love

Spread the loveమా స్థలం మాకు దక్కకుంటే మాకు చావులే శరణ్యం అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని బోయనపల్లిలో నివాసం ఉంటున్న ఓ కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి రామకృష్ణయ్య తండ్రి వెంకట స్వామికి సర్వే నెంబరు 1119 లో 288 ప్లాట్ నెంబర్ ను పాత…

ఐపీఎల్-2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు

Spread the love

Spread the love18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గెలిచి, ఐపీఎల్-2025 ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు నిలిచినది

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు

Spread the love

Spread the loveజిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రతినిత్యం యోగ సాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) నందలూరు యోగాంధ్ర 2025 జిల్లాస్థాయి కార్యక్రమంలో భాగంగా… ప్రముఖ పర్యాటక కేంద్రం, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ ఆలయం అవరణంలో జిల్లా…

ఈ చారిత్రక మహానాడు ర్యాలీకి అపారమైన మద్దతు అందించిన మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు,ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపించిన నమ్మకం, ఆదరణ నాకు మరింత బాధ్యతను గుర్తుచేస్తోంది. మీ ప్రేమతోనే ఈ విజయయాత్ర ముందుకు సాగుతోంది.

Spread the love

Spread the loveమెడ విజయ్ శేఖర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ.

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో డిప్లొమా ప్రోగ్రామ్ లు 2025-26

Spread the love

Spread the loveగుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) రాం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్ లో కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్లు అందిస్తోంది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులు ఆన్లైన్లో జూన్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రోగ్రామ్, సీట్ల వివరాలు: మొత్తం సీట్లు:…