navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

వేమన పద్య పఠన పోటీలలో ఎంపికైన రాజంపేట కేంద్రీయ విద్యాలయ 6 వ తరగతి విద్యార్థి P. హరినాథ్ యాదవ్.

Spread the love

Spread the loveకడప జిల్లా డిసెంబర్ 07 (నవ్యంధ్ర న్యూస్) నగరంలోని రాజీవ్ మార్గ్ లో రెడ్డి సేవా సమితి కార్యాలయంలో కడప రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వేమన పద్య పఠన పోటీలలో మొదటి దశ పోటీలలో విజేతగా నిలిచి రెండవ దశ పోటీలకు ఎంపికైన రాజంపేట కేంద్రీయ విద్యాలయ 6 వ…

విక్రమ్ రెడ్డి సహకారంతో ప్రారంభమైన హిందూ స్మశాన వాటిక పనులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని కారంపల్లి పంచాయతీలో ప్రభుత్వం హిందువులకు కేటాయించిన స్మశాన వాటిక పనులు విక్రమ్ రెడ్డి సహకారంతో ఆదివారం ప్రారంభమైనట్లు శ్రీ కాశీ విశ్వనాథ హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డొంక సురేష్ ఫ్యూచర్ మైండ్స్ పాఠశాలలో కమిటీ సమావేశం…

రేపు శ్రీ వరసిద్ధి వినాయకశ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి పూజ

Spread the love

Spread the loveఎలాంటి రుసుము లేకుండా పూజలో పాల్గొనవచ్చు పూజలో పాల్గొనేందుకు భక్తులందరూ ఆహ్వానితులే అన్నమయ్య జిల్లా డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఈడిగపాలెంలో వెలసియున్న శ్రీ వరసిద్ధి వినాయక,శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుండి సంకట హర చతుర్థి ప్రత్యేక పూజా కార్యక్రమం…

శ్రీ కోదండరామస్వామిని దర్శించుకున్నవైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు అకేపాటి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని అకేపాడు గ్రామంలోని అకేపాటి ఎస్టీట్ నుంచి శనివారం వైసీపీ జిల్లా అధ్యక్షులు, శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 11వ ఎకశిల నగర ఒంటిమిట్ట మహాపాదయాత్రను చేపట్టి ఎకశిల నగర ఒంటిమిట్ట చేరుకునికోదండరామస్వామినిదర్శించుకుని,తలనీలలు సమర్పించి,దీక్ష విరమించారు.ఈ సందర్బంగా అకేపాti మాట్లాడుతూ…

అన్ని సౌకర్యాలు ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రం గా ప్రకటించాలనికదం తొక్కిన విద్యార్ధులు

Spread the love

Spread the loveరాయచోటి వద్దు రాజంపేట ముద్దుఅన్న నినాదాలతోహోరెత్తిన రాజంపేట జనంలోనూ ఉత్సాహాన్ని నింపిన జై రాజంపేట అన్న నినాదాలు అన్నమయ్య జిల్లా డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధులు శనివారం కదంతొక్కారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి పాతబస్టాండ్ వరకు విద్యార్ధులు భారీ…

కాణిపాక దేవస్థాన డైరెక్టర్ దేవరకొండ సంధ్యారాణిని ఘనంగా సన్మానించనున్న దేవస్థాన అధ్యక్ష, కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు

Spread the love

Spread the loveచిత్తూరు డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) కాణిపాక ఆలయ సమావేశ భవన్ లో ఆదివారం కాణిపాక దేవస్థాన డైరక్టర్ దేవరకొండ సంధ్యరాణిని కాణిపాకం దేవస్థాన అధ్యక్ష,కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించానున్నారని కాణిపాక దేవస్థాన డైరక్టర్ దేవరకొండ సంధ్యారాణి భర్తదేవరకొండ భానుమూర్తి శర్మస్వామిఒకప్రకటనలోతెలిపారు.ఈ సన్మాన కార్యక్రమం లో రాజంపేట నియోజకవర్గం నుంచి భానుమూర్తి…

శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్న హై కోర్ట్ న్యాయమూర్తికె. శ్రీనివాసులు రెడ్డి దంపతులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని భువనగిరిపల్లిలోని గుట్ట పై లక్ష్మినరసింహ స్వామి కొలువు తీరి భువనగిరి లక్ష్మినరసింహ స్వామిగా విరాజీలుతున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని శనివారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తికె. శ్రీనివాసుల రెడ్డి దంపతులు దర్శించుకున్నారు ఈ సందర్బంగా ఆలయ ధర్మకర్తలు న్యాయమూర్తి దంపతులకుపూర్ణకుంభంతో…

ప్రతి సంవత్సరం మా తండ్రి ఇడిమడకల సుబ్రహ్మణ్యం వర్ధంతి రోజు పేదలకు అల్పాహారం అందజేసిమా తండ్రినిస్మరించుకోవడంనా పూర్వజన్మ సుకృతం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 06 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మారుతీ ప్రసన్న లాడ్జ్ ఎదురుగా శనివారం భవన నిర్మాణ కార్మికులకు తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఇడిమడకల కుమార్తండ్రి ఇడిమడకల సుబ్రహ్మణ్యం 36వ వర్ధంతి సందర్భంగా ఇడిమడకల కుమార్అల్పాహారాన్ని అందజేశారు.ఈ సందర్బంగా ఇడి మడకల కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా తండ్రి…

వైభవంగా శ్రీభూదేవి సమేత శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన అకేపాటి కుటుంబ సభ్యులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 05 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని అకేపాడు గ్రామంలోని ఆకేపాటి ఎస్టేట్ లో శుక్రవారం శ్రీ భూదేవి సమేత శ్రీవారికళ్యాణ మహోత్సవాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షులు, స్థానిక శాసన సభ్యులు అకేపాటి అమర్ నాధ్ రెడ్డి వారి సతీమణి అమరజోతి,వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ అకేపాటి అనిల్ కుమార్…

భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ను కలిసిన వైసీపీ రాజ్యసభ సభ్యులు,ఎంపి మేడా రఘనాధ్ రెడ్డి, ఎంపిలు

Spread the love

Spread the loveన్యూ ఢిల్లీ డిసెంబర్ 04 (నవ్యంధ్ర న్యూస్ ) భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాసంలో సిపి రాధాకృష్ణన్ ను వైసీపీ ఎంపీలు,రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి,వైవి సుబ్బారెడ్డి,పిల్లి సుభాష్ చంద్రబోస్,నిరంజన్ రెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాల పై చర్చించారు.