navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

ఘోర కలియుగం: 80 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి వృద్ధాశ్రమంలో మరణం, చూడటానికి రాని కొడుకు, కూతురు, ప్రజలు చందాలు పోగేసి అంత్యక్రియలు…!!

Spread the love

Spread the loveవారణాసి: ఒక పాత సామెత ఉంది, “పసుపు కుంకుమకు నోచినవాడు వట్టిచేతులతో పోడు” అని. ఈ ఆధునిక యుగంలో తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం పెరుగుతోందని ఈ ఘటన నిరూపిస్తోంది.స్వార్థం కోసం పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను కూడా పక్కన పెట్టేస్తున్నారు. వారణాసిలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన అందుకు ఒక ఉదాహరణ. సంఘటన…

ఆర్టీసీ పెట్రోల్ బంక్ లో ఫోన్ పే బాగోతం

Spread the love

Spread the loveఆర్టీసీ పెట్రోల్ బంక్ లో ఫోన్ పే ద్వారా నగదు చెల్లింపులు నిషేధం అన్నమయ్య జిల్లా ఆగస్టు 08 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఆర్టీసీ యాజమాన్యం పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన ఇండియన్ పెట్రోల్ బంక్ లో ఇటీవల ఫోన్ పే లావాదేవీలు లేకపోవడంతో వినియోగదారులు అనేక…

జిల్లా కలెక్టర్ ను కలిసిన సబ్ కలెక్టర్ భావన

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట సబ్ డివిజన్ నూతన సబ్ కలెక్టర్ గా నియమింపబడిన హెచ్ ఎస్ భావన, బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిని రాయచోటి కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్…

ఎకశిల నగర కోదండరామ స్వామివారిని దర్శించుకున్న చమర్తి

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఆగస్టు 06 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గపరిధిలోని ఎకశిల నగరం ఒంటిమిట్టలో వెలసియున్న కోదండరామస్వామి ఆలయంలోని సీత రామ లక్ష్మణ స్వాముల వారిని రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు,మండల తెలుగుదేశం జడ్పిటిసి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిలు దర్శించుకుని స్వామివారికి పూజలు నిర్వహించి స్వామివారి…

కొత్త ‘స్మార్ట్’ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది

Spread the love

Spread the love అన్నమయ్య జిల్లా ఆగస్టు 05 ( నవ్యాంధ్ర న్యూస్ ) ATM తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి.వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ చేస్తారు.గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే…

దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్‌ అధికారిణి ( నవ్యాంధ్ర న్యూస్ ) హర్యానా మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన దివ్య తన్వర్‌ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. BSC డిగ్రీ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ సివిల్స్‌పై దృష్టి పెట్టింది. గురువుల ప్రోత్సాహంతో కోచింగ్‌ తీసుకుంది. 21 ఏళ్ళకి తన తొలి ప్రయత్నంలో 438వ ర్యాంకు సాధించి IPS అయ్యింది. 22 ఏళ్లకి రెండోసారి ఆల్‌ ఇండియా 105వ ర్యాంకు కొట్టి ఐఏఎస్‌ అధికారిణి అయ్యింది. దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్‌ అధికారిణిగా అందరి దృష్టిని ఆకర్షించింది. మూడు సంవత్సరాలు మొబైల్ ఫోన్ వాడలేదు

Spread the love

Spread the love

బిగ్ బ్రేకింగ్

Spread the love

Spread the love( నవ్యాంధ్ర వార్త పత్రిక ) రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీ 4077 రోజులు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ రికార్డును 4078 రోజుల పదవి కాలం అదిగమించి రికార్డు సృష్టించిన ప్రధాని నరేంద్ర మోడీ

ఏడు రోజులలో చోరీ కేసును చేదించిన పోలీసులు

Spread the love

Spread the love9 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకుని ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్నమయ్య జిల్లా జులై 22 ( నవ్యాంధ్ర న్యూస్ ) ఓబుళవారిపల్లి మండలపరిధిలోని సి కమ్మపల్లి దళితవాడకు చెందిన ఈశ్వరమ్మ ఇంట్లో జులై 14వ తేదీ జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు ఎడు రోజులలో ఛేదించారు.ఈ…

ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ (ఎండు పండ్లు)

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్) ఎండు పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్న పరిమాణంలో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారంగా పేరుగాంచాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండటం వల్ల శక్తి, మేధస్సు, వ్యాధినిరోధకశక్తి పెరగడానికి ఇవి ఎంతో దోహదపడతాయి. తక్కువ పరిమాణంలో తినినా, పెద్ద ప్రయోజనం కలిగించగల…