తిరుపతి ( నవ్యాంధ్ర న్యూస్ ) మేడా వెంకట మల్లికార్జున రెడ్డి నివాసంలో శుక్రవారం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కేరళ రాష్ట్ర రాజ్యసభ ఎం.పీ శ్రీ పి సంతోష్ కుమార్ లు తేనేటి విందులో పాల్గొన్నారు ఈ సందర్బంగా నారాయణ, సంతోష్ కుమార్ లను మాజీ శాసన సభ్యులు, ప్రభుత్వం విప్, మాజీ టీటీడీ బోర్డు సభ్యులు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి, యం.పి రాజ్యసభ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మేడా రఘునాధ రెడ్డి నియోజకవర్గ నాయకులు, యం.ఆర్.కే.ఆర్ కన్స్ట్రక్షన్, ఎం.డీ మేడా. మధుసూధన్ రెడ్డి యువనాయకులు మేడా కృష్ణ తేజ (బాబీ) లు పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సత్కరించారు
