విజయవాడ ఫిబ్రవరి 12
(నవ్యంధ్ర న్యూస్ )
ఇంద్రకీలాద్రి పై వెలసియున్న
శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి, అమ్మవార్లను వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్ నాధ్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహిచారు.

