Spread the love ( నవ్యాంధ్ర న్యూస్ ) బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులోకి ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు గల్లంతు.. గల్లంతు అయిన చిన్నారుల కోసం గ్రామస్తులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు..