రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పట్టణంలోని ఫ్యామిలీ రెస్టారెంట్ లలో తనిఖీలు నిర్వహించారుఈ సందర్బంగా మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ
“స్పైసీ ఆఫ్ ఆంధ్ర”, “నాయుడు కుండ బిర్యాని”, “ఆంధ్ర స్పైసీ” రెస్టారెంట్ లలో ఆహార పదార్థాల నాణ్యత, హైజీన్, వంటగదుల పరిశుభ్రత తదితర అంశాల పై పూర్తి స్థాయిలో పరిశీలించామన్నారు పరిశుభ్రత లోపాలు ఉన్నట్లు గుర్తించి,న రెస్టారెంట్ ల యజమానులకు తగు హెచ్చరికలు జారీ చేశామన్నారు ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్నారు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మున్సిపాల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారన్నారు
