రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ )
రాజంపేట పట్టణశివార్లలోని రాంనగర్ కు చెందిన ఓ వివాహిత నరసమ్మ (45) పోలిచెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి
మద్యానికి బానిసైన భర్త భార్య నరసమ్మతో గొడవపడి
ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఇంటికి రాడనే మనస్తాపం చెంది ఆత్మ హత్య చేసుకుంది పోస్ట్ మార్టం నిమిత్తం మృత దేహన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు