Spread the love అన్నమయ్య జిల్లా (నవ్యంధ్రన్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని ఊటుకూరు వద్ద ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటనలో ఊటుకూరు గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు శ్రీనివాస రాజు అక్కడికక్కడే మృతి చెందారు