కడప ( నవ్యాంధ్ర న్యూస్ )
దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి-చంద్రబాబు.
ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అదే జోరు.
కడపలో మహానాడు ఏపీ దశ దిశను నిర్దేశిస్తుంది.
కడప జిల్లాలో 10స్థానాలకు 7 గెలిచి సత్తా చాటాం.
వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం కష్టపడితే స్వీప్చేస్తాం.
టీడీపీకి ఘనవిజయం అందించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు.
2024 ఎన్నికల్లో 57 శాతం ఓట్లు సాధించాం-చంద్రబాబు.
కార్యకర్తల పోరాటాలతో టీడీపీ అధికారంలోకి వచ్చింది.
దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నాం.
టీడీపీ పని అయిపోయిందని చెప్పిన పార్టీలు..అడ్రస్ లేకుండా పోయాయి- చంద్రబాబు.
నా పాదయాత్ర నుంచి లోకేష్ యువగళం వరకు అదే ఉత్సాహం.
గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను వేధించారు.
ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు.
కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి సమస్కరిస్తున్నా.
త్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం.
తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుంది.
తెలుగు వారి అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అంబాసిడర్.
పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు రాజ్యాధికారం.
రూ.2కి కిలో బియ్యం, సబ్సిడీ కరెంట్ TDP తెచ్చినవే.
అన్ని ప్రాంతాలు, అన్నివర్గాల అభివృద్ధికి TDP కృషి.
టీడీపీ కార్యకర్తలే నా ఆయుధాలు-చంద్రబాబు.
కార్యకర్తలతో కలిసి ఆకాశమేహద్దుగా అభివృద్ధి చేస్తాం.
రాష్ట్రం ఫస్ట్ అనేది టీడీపీ సంకల్పం-చంద్రబాబు.
రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చింది టీడీపీనే.
ఏపార్టీ చూసినా TDP వర్సిటీలో చదివిన వాళ్లే ఉన్నారు.
రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీనే.
మహానాడు-2025 చరిత్రలో నిలిచిపోతుంది-చంద్రబాబు.