రాయచోటి(నవ్యంధ్రన్యూస్)
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, రాజంపేట మాజీ ఎంపీ, రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు పార్థివ దేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి.వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.