ఉపాధి హామీ పథకంలో పనిచే స్తున్న శ్రామికులు పని ప్రదేశాల్లో చనిపోతే వారికి చెల్లించే ఎక్స్రేషి యాను రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్త ర్వులు జారీచేసింది. పని ప్రదే శాల్లో గాయపడి శాశ్వత వైకల్యం చెందితే పరిహారాన్ని రూ.ఒక లక్షకు పెంచారు. గాయపడటం ద్వారా పూర్తిగా మంచానపడితే రూ.2 లక్ష లకు పెంచారు. పని ప్రదేశాల్లో ‘ఆరేళ్ల లోపు పిల్లలు గాయపడి విక 3 లాంగులైతే రూ.లక్షకు పెంచుతూ సవరణ జీఓ జారీ చేశారు.🌱

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *