ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లో డిప్లొమా ప్రోగ్రామ్ లు 2025-26

Spread the love

గుంటూరు ( నవ్యాంధ్ర న్యూస్ ) రాం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్ లో కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్లు అందిస్తోంది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులు ఆన్లైన్లో జూన్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రోగ్రామ్, సీట్ల వివరాలు:

  1. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు) సీట్లు: ప్రభుత్వ- 578; అనుబంధ- 1420.
  2. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ (రెండేళ్లు) సీట్లు: ప్రభుత్వ- 25; అనుబంధ – 120
  3. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు) సీట్లు: ప్రభుత్వ- 25; 0
  4. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు) సీట్లు: ప్రభుత్వ- 60; అనుబంధ – 150

మొత్తం సీట్లు: ప్రభుత్వ- 688; అనుబంధ – 1690.

బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి

వయోపరిమితి: 31-08-2025 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పదో తరగతి సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 28.05.2025

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 16.06.2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *