రాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ )
అర్బన్ ఎస్ఐ గా పనిచేస్తున్న వి.లక్ష్మి ప్రసాద్ రెడ్డి రైల్వే కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ప్రసాద్ రెడ్డి స్థానంలో వీఅర్ లో ఉన్న రాందాస్ బాధ్యతలు తీసుకోనున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు