Breaking News
తాడేపల్లిలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన రాజంపేట శాసనసభ్యులు అన్నమయ్య జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు పోల శ్రీనివాసులురెడ్డి, అన్నమయ్య జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథ రెడ్డిలు
మాజీ ముఖ్యమంత్రిని కలిసిన మునిసిపల్ కౌన్సిలర్ సనిశెట్టి నవీన్
రైస్ కార్డు పొందుటకు అర్హతలు :
🌺 తిరుమల కాలినడక మహాత్యం 🌺🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾పూర్వకాలంలో ఇంద్రుడు ఒకసారి భూలోక విహారానికై వచ్చి ఒకబ్రాహ్మణోత్తమునితో కలహించి అకారణముగా అతనిని నిందించాడు. ఆ అవమానమును భరింపలేక ఆ విప్రుడు మరణించాడు.🌾బ్రహ్మ హత్యా పాతకము ఇంద్రుణ్ణి వెంటనే చుట్టుకున్నది. ఇంద్రుడి సర్వ శక్తులూ సన్నగిల్లసాగాయి. జరిగినదంతా ఇంద్రుడు గ్రహించి ఈ బ్రహ్మ హత్యాపాతకమును ఏవిధంగా పోగొట్టుకొనవలెనా ఎంతో మధన పడసాగాడు.🌾ఇలా కొన్ని రోజులు గడిచి చిక్కి శల్యమయ్యాడు. ఇంతలో ఒకరోజున త్రైలోక్య సంచారం గావిస్తున్న నారదులవారు ఇంద్రలోకం రావడం సంభవించింది. ఆ నారద మునీంద్రుని రాకను గమనించిన ఇంద్రుడు వారికి నమస్కరించి ఇలా అన్నాడు. “🌾ఓ స్వామీ! మహానుభావా సర్వకాల సర్వాపస్థలయందు శ్రీమన్నారాయణునే జపించే మీ వంటి పుణ్యాత్ముడు ఈ సమయంలో నా వద్దకు రావడం నా అదృష్టం, మీకు తెలియనిదేమున్నది. బ్రహ్మ హత్యాపాతకము నన్ను చుట్టుకున్నది. దయచేసి ఈ పాపనివృత్తి కలిగే ఉపాయము తెలిపి నన్ను అనుగ్రహింపవలసింది అని పరిపరివిధాల వేడుకున్నాడు.
తాడేపల్లిలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన రాజంపేట శాసనసభ్యులు అన్నమయ్య జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు పోల శ్రీనివాసులురెడ్డి, అన్నమయ్య జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథ రెడ్డిలు
మాజీ ముఖ్యమంత్రిని కలిసిన మునిసిపల్ కౌన్సిలర్ సనిశెట్టి నవీన్
రైస్ కార్డు పొందుటకు అర్హతలు :
🌺 తిరుమల కాలినడక మహాత్యం 🌺🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾పూర్వకాలంలో ఇంద్రుడు ఒకసారి భూలోక విహారానికై వచ్చి ఒకబ్రాహ్మణోత్తమునితో కలహించి అకారణముగా అతనిని నిందించాడు. ఆ అవమానమును భరింపలేక ఆ విప్రుడు మరణించాడు.🌾బ్రహ్మ హత్యా పాతకము ఇంద్రుణ్ణి వెంటనే చుట్టుకున్నది. ఇంద్రుడి సర్వ శక్తులూ సన్నగిల్లసాగాయి. జరిగినదంతా ఇంద్రుడు గ్రహించి ఈ బ్రహ్మ హత్యాపాతకమును ఏవిధంగా పోగొట్టుకొనవలెనా ఎంతో మధన పడసాగాడు.🌾ఇలా కొన్ని రోజులు గడిచి చిక్కి శల్యమయ్యాడు. ఇంతలో ఒకరోజున త్రైలోక్య సంచారం గావిస్తున్న నారదులవారు ఇంద్రలోకం రావడం సంభవించింది. ఆ నారద మునీంద్రుని రాకను గమనించిన ఇంద్రుడు వారికి నమస్కరించి ఇలా అన్నాడు. “🌾ఓ స్వామీ! మహానుభావా సర్వకాల సర్వాపస్థలయందు శ్రీమన్నారాయణునే జపించే మీ వంటి పుణ్యాత్ముడు ఈ సమయంలో నా వద్దకు రావడం నా అదృష్టం, మీకు తెలియనిదేమున్నది. బ్రహ్మ హత్యాపాతకము నన్ను చుట్టుకున్నది. దయచేసి ఈ పాపనివృత్తి కలిగే ఉపాయము తెలిపి నన్ను అనుగ్రహింపవలసింది అని పరిపరివిధాల వేడుకున్నాడు.
తాజా వార్తలు



ఫ్లాష్ న్యూస్
నేషనల్ న్యూస్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు

స్పోర్ట్స్
సినిమా
హెల్త్ న్యూస్
హెల్త్ న్యూస్

Breaking News