తిరుపతి జిల్లా డిసెంబర్ 09
(నవ్యంధ్ర న్యూస్ )
సాయినగర్ షిరిడీ మధ్య నూతన రైలును పచ్చ జెండా ఊపి ప్రారంబించిన కేంద్ర రైల్వే మంత్రి వి. సోమన్న, వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ రైల్వే కమిటీ సభ్యులు మేడా రఘునాథరెడ్డి,స్థానిక పార్లమెంట్ సభ్యులు మద్దెల. గురుమూర్తి

