మాజీ ముఖ్యమంత్రిని కలిసిన మునిసిపల్ కౌన్సిలర్ సనిశెట్టి నవీన్

Spread the love

విజయవాడ ( నవ్యంధ్రన్యూస్ )

తాడేపల్లి వైసీపీ సెంట్రల్ కార్యాలయంలో గురువారం వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా వైసీపీ వాణిజ్య విభాగం అద్యక్షులు, సనిశెట్టి నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి మునిసిపల్ పరిధిలోని సమస్యలను వివరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *