అన్నమయ్య జిల్లా జూన్ 29
( నవ్యాంధ్ర వార్తా పత్రిక )
రాజంపేట పట్టణ శివార్లలోని పోలి చెరువు కట్టపై ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్టా కొట్టిన ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

