సేవ చెయ్యడమే మా పని,,,
ఏడాది లో ప్రతి కుటుంబానికి న్యాయం,,,
ఘనంగా ఏడాది కూటమి పాలన వేడుకలు
రాజంపేట టిడిపి కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లతో కలసి కేక్ కట్ చేసిన చమర్తి.
15 నుండి ప్రతి కార్యకర్త వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం,,
నియోజకవర్గ అభివృద్దే నా లక్ష్యం,,,
తమకు వైసీపీ పార్టీ నే ప్రత్యర్థి,,,,
టిడిపి నాయకులు ,కార్యకర్తలు పోరాడాల్సింది వైసీపీ అరాచకాల పై,,,
తాను ఎల్లపుడు టిడిపి కార్యకర్తలకు అండగా ఉంటా,,,
కార్యకర్తలకు అండగా ఉండడమే మా పని,,,
వైసిపి గేమ్ లో మనం బలికావద్దు,,
అధిష్టానం ఆదేశాలు పాటించడమే ఒక నాయకునిగా నా పని,,,
ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం,,,
టిడిపి పార్టీ లో అన్ని కులాలు,మతాలు సమానమే,,,
కలసి కట్టుగా పని చేసి టిడిపి నీ బలోపేతం చేద్దాం,,,
మహానాడు సాక్షి గా అన్నమయ్య డ్యాం నిర్మాణ హామీ చాలా సంతోషాన్ని ఇచ్చింది,,,
పార్టీ బలోపేతానికి అన్ని వర్గాలను కలుపుకుపోతాం,,,
కార్యకర్తలకు ఏ ఇబ్బంది ఉన్న ఎల్లపుడు అందుబాటులో ఉంటాం,,,
వైసీపీ కుట్రలో భాగస్వాములు కావద్దు,,,
ప్రతి అవకాశాన్ని నిజమైన కార్యకర్తలకే అందుతాయి,,,
వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీ నే ముఖ్యం,,,
కష్టపడ్డ వారికి మొదటి ప్రాధాన్యత,,,
వైసీపీ ప్రభుత్వం లో నష్టపోయిన ప్రతి కార్యకర్త సమస్య పరిష్కరించడం మా బాధ్యత,,,
అందరం కలిసి పార్టీ నీ బలోపేతం చేద్దాం,,,
ఇసుక ఉచితం తో ప్రజలకు మేలు జరిగింది,దీపం పథకం తో మహిళలకు మేలు,తల్లికి వందనం తో ప్రతి కుటుంబానికి మేలు,అతి త్వరలో మహిళలకు ఫ్రీ బస్సు,పెన్షన్ పెంపు తో వృద్ధులు,వికలాంగులకు భరోసా ఇలా ఏడాదిలో అన్ని వర్గాలకు మేలు చేసాం
రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు
ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జులు, టిడిపి ముఖ్య నాయకులు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు