Spread the love నందలూరు ( నవ్యాంధ్ర న్యూస్) మండలపరిధిలోని చెయ్యేరు బ్రిడ్జి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం బస్సు ఢీకొని రాజంపేట మండలపరిధిలోని బోయినపల్లి కి చెందిన యువకుడు ప్రభుదాస్ (23) మృతి చెందాడు.