తిరుపతి జిల్లా జూన్ 13
( నవ్యాంధ్ర వార్తా పత్రిక )
తిరుపతిలోని మేడా నివాసంలో శుక్రవారం మకుటం లేని మారాజు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి మేడా రఘునాథ రెడ్డి జన్మదిన వేడుకలు అన్న రాజంపేట మాజీ శాసనసభ్యులు,టీ.టీ.డీ, మాజీ బోర్డు సభ్యులు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి,తమ్ముడు ఎమ్.ఆర్.కే.ఆర్, యం.డి, రాజంపేట నియోజకవర్గ నాయకులు మేడా మధు సూదన్ రెడ్డి,కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, మేడా అభిమానులు కేక్ కటింగ్ చేసి యం.పి, మేడా రఘునాథ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ముందు ముందు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్ లో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, మేడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు,