గిరిజన సంక్షేమ పథకాల పై లిఖిత పూర్వకంగా ప్రశ్నించిన వైసీపీ రాజసభ ఎంపి మేడా రఘనాధ రెడ్డి.

Spread the loveన్యూ ఢిల్లీ మార్చి 23 (నవ్యంధ్ర న్యూస్ ) రాజ్యసభలో సోమవారం నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు,ఎంపి మేడా రఘునాథ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ పథకాల పై ముఖ్యమైన ప్రశ్నను లిఖితపూర్వకంగా ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి దుర్గాదాస్ ఉయికే సమాధానం ఇచ్చారు.రాష్ట్రంలోని…









