Category జిల్లా వార్తలు

Spread the love

Spread the loveగస్తీ విధులు పటిష్టం చేయాలి. పాత నేరస్థుల పై నిఘా ఉంచాలి. ప్రతి రోజు గ్రామాలు సందర్శించాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు చిన్నమండెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.. అన్నమయ్య జిల్లా రాయచోటి, ( నవ్యాంధ్ర న్యూస్ ) రాత్రి వేళలో…

హిందూ స్మశానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మునిసిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథరెడ్డి, శాసనసభ్యులు,వైసిపి జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,మున్సిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసుల రెడ్డిలకు కాశీ విశ్వనాథ హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గసభ్యులు…

గ్రామాలలో జల కళే లక్ష్యం

Spread the love

Spread the loveసమస్య రహిత గ్రామాలే కూటమి ధ్యేయం,,, కొమ్మివారిపల్లి లో బోర్లను ప్రారంభించిన రాజంపేట టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ఆత్మీయ స్వాగతం పలికిన గ్రామస్థులు,,, ప్రతి గ్రామంలో జలకళతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్షంలో భాగంగా ఎక్కడా నీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని రాజంపేట పార్లమెంట్…

అర్బన్ ఎస్ఐ ప్రసాద్ రెడ్డి బదిలీ

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) అర్బన్ ఎస్ఐ గా పనిచేస్తున్న వి.లక్ష్మి ప్రసాద్ రెడ్డి రైల్వే కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ప్రసాద్ రెడ్డి స్థానంలో వీఅర్ లో ఉన్న రాందాస్ బాధ్యతలు తీసుకోనున్నట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు

పోలిచెరువులో దూకి రామ్ నగర్ వివాహిత ఆత్మ హత్య

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణశివార్లలోని రాంనగర్ కు చెందిన ఓ వివాహిత నరసమ్మ (45) పోలిచెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయిమద్యానికి బానిసైన భర్త భార్య నరసమ్మతో గొడవపడిఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఇంటికి రాడనే మనస్తాపం చెంది ఆత్మ హత్య చేసుకుంది పోస్ట్ మార్టం…

రెస్టారెంట్ లలో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు

Spread the love

Spread the loveరాజంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు పట్టణంలోని ఫ్యామిలీ రెస్టారెంట్ లలో తనిఖీలు నిర్వహించారుఈ సందర్బంగా మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ “స్పైసీ ఆఫ్ ఆంధ్ర”, “నాయుడు కుండ బిర్యాని”, “ఆంధ్ర స్పైసీ” రెస్టారెంట్ లలో ఆహార పదార్థాల నాణ్యత, హైజీన్, వంటగదుల పరిశుభ్రత తదితర అంశాల పై పూర్తి…

అయ్యో ఎంత ఘోరం.. ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన సరదా..!

Spread the love

Spread the loveకడప జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సెలవులపై అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మల్లేపల్లి గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లారు. సాయంత్రం అయినా బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారుపడ్డారు.…

15న వాహనాల వేలం పాట

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ నేరాలకు సంబందించిన వివిధ కేసుల్లలో పట్టుబడ్డ వాహనాలకు ఈ నెల 15వ తేదీన 5 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోకు గురువారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సిఐ హిమబిందు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే…

వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్ ) బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి చెరువులోకి ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు గల్లంతు.. గల్లంతు అయిన చిన్నారుల కోసం గ్రామస్తులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు..