అమెరికా పర్యటనలో వర్జీనియా రాష్ట్రానికి విచ్చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)మాజీ ఛైర్మన్ చాణిక్య,విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ ఎస్. సోమనాథ్ ను రాజంపేటకు చెందిన మాజీ విద్యార్థి నాయకులు అభిషేక్ పెనిగలపాటి మర్యాదపూర్వకంగా కలిశారు.

Spread the love ఈ సందర్భంగా డాక్టర్ సోమనాథ్ అమెరికా పర్యటనకు ప్రధాన ఉద్దేశ్యంగా విద్య, పరిశోధన సాంకేతిక రంగాలలో ఆధునిక విధానాలను అధ్యయనం చేసి, వాటిని భారతదేశంలో అమలు చేయడం ద్వారా దేశ విద్యా ప్రమాణాలను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారని తెలిపారు. విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచన, పరిశోధనా దృష్టి, సాంకేతిక ఆవిష్కరణల పట్ల ఆసక్తి…









