జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైలు ప్రయాణ రాయితీని పునరుద్దించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ అధ్యక్షులకు వినతి పత్రం అందజేసిన అన్నమయ్య (రిజిస్టర్) అధ్యక్షులు కొండూరు రఘురామ రాజు

Spread the loveఅన్నమయ్య జిల్లా అక్టోబర్ 21 (నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని సరస్వతి విద్యమందిరంలో నూతనంగా నిర్మించిన అదనపు గదుల ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసిన రైల్వే స్టాండింగ్ కమిటీ అధ్యక్షులు,అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కుఅన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండూరురఘురామరాజు జర్నలిస్ట్ లకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైలు ప్రయాణ…









