Category జిల్లా వార్తలు

నూతన ఆధార్ కేంద్రం ఏర్పాటు

Spread the love

Spread the loveరాజంపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రాజంపేట అర్ అండ్ బీ బంగ్లా ఎదురుగా ఆధార్ కేంద్రం ఏర్పాటు కొత్త ఆధార్ కార్డులతో పాటు అన్ని రకాల మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ప్రస్తుతం ఆధార్ కార్డులో చిన్న అక్షరం తప్పువున్నా ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నందున ఆధార్ కార్డులో ఉన్న…

అన్నమయ్య ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తికి చాటిచెప్పేలా కృషి చేస్తాం

Spread the love

Spread the loveఅన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మేడసాని మోహన్. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) పద కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అన్నమాచార్య ఖ్యాతిని ప్రపంచవ్యాప్తికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తామని తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక…

ఎఎస్పి కార్యాలయం వద్ద పాత్రికేయుల నిరసన

Spread the love

Spread the loveప్రజా స్వామ్యంలో కక్ష సాధింపు తగదు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండే పాత్రికేయుల పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తగవని ఎపిడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు ఇండ్లూరి చిన్న వెంకటరెడ్డి అన్నారు. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) సాక్షి ఎడిటర్ రక్కాసి ధనుంజయ రెడ్డి ఇంటిలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం పోలీసులతో…

శ్రీవారికి వైభోగం.. అన్నమయ్యకు అన్యాయం.

Spread the love

Spread the loveతాళ్లపాక పై టిటిడి చిన్నచూపు. వాగ్గేయ కారుని జన్మస్థలిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బిజెపి నాయకుల పోతుగుంట వినతి. రాజంపేట (నవ్యంధ్రన్యూస్) అన్నమయ్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్ శుక్రవారం పర్యటనకు విచ్చేసి అన్నమయ్య 108 అడుగుల విగ్రహం ధింపార్క్ ను పరిశీలించిన సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల…

ఎఎస్పి కార్యాలయం వద్ద పాత్రికేయుల నిరసన

Spread the love

Spread the loveప్రజా స్వామ్యంలో కక్ష సాధింపు తగదు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండే పాత్రికేయుల పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తగవని ఎపిడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు ఇండ్లూరి చిన్న వెంకటరెడ్డి అన్నారు. రాజంపేట (పబ్లిక్ టుడే) సాక్షి ఎడిటర్ రక్కాసి ధనుంజయ రెడ్డి ఇంటిలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రభుత్వం…

అన్నమయ్య ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తికి చాటిచెప్పేలా కృషి చేస్తాం

Spread the love

Spread the loveఅన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మేడసాని మోహన్. రాజంపేట (పబ్లిక్ టుడే) పద కవితా పితామహుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తుడు అన్నమాచార్య ఖ్యాతిని ప్రపంచవ్యాప్తికి చాటి చెప్పేందుకు తన వంతు కృషి చేస్తామని తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా…

తాడేపల్లిలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన రాజంపేట శాసనసభ్యులు అన్నమయ్య జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు పోల శ్రీనివాసులురెడ్డి, అన్నమయ్య జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథ రెడ్డిలు

Spread the love

Spread the love

మాజీ ముఖ్యమంత్రిని కలిసిన మునిసిపల్ కౌన్సిలర్ సనిశెట్టి నవీన్

Spread the love

Spread the loveవిజయవాడ ( నవ్యంధ్రన్యూస్ ) తాడేపల్లి వైసీపీ సెంట్రల్ కార్యాలయంలో గురువారం వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా వైసీపీ వాణిజ్య విభాగం అద్యక్షులు, సనిశెట్టి నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి మునిసిపల్ పరిధిలోని సమస్యలను వివరించారు

టీడీపీ మాజీ ఎంపీ సుగవాసి పార్థివ దేహానికి రాష్ట్రమంత్రితో కలిసి ఘన నివాళులు అర్పించిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి

Spread the love

Spread the loveరాయచోటి(నవ్యంధ్రన్యూస్) తెలుగుదేశం సీనియర్ నాయకుడు, రాజంపేట మాజీ ఎంపీ, రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు పార్థివ దేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి.వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.