Category జిల్లా వార్తలు

పోలి చెరువు కట్టపై అదుపుతప్పి ఆటో బోల్తా డ్రైవర్ కు తీవ్ర గాయాలు, ప్రయాణికులకు-స్వల్ప గాయాలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 29 ( నవ్యాంధ్ర వార్తా పత్రిక ) రాజంపేట పట్టణ శివార్లలోని పోలి చెరువు కట్టపై ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్టా కొట్టిన ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వ…

మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై దాడిని ఖండించిన పాత్రికేయులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 29 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల నిరసన తెలియజేసారు ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ హైదరాబాదులోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పై, బిఆర్ఎస్ నేతలు చొరబడి…

2024 అసెంబ్లీ ఎన్నికలలో అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సుగువాసి సుబ్రహ్మణ్యం బుధవారం తాడేపల్లి వైసిపి కార్యాలయంలో వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు

Spread the love

Spread the love

స్నేహితుడు అద్దేపల్లి రాంప్రసాద్ రాజు సంతాపసభలో అన్నదానం నిర్వహించిన స్నేహితులు

Spread the love

Spread the loveఅద్దేపల్లి రాంప్రసాద్ రాజుతో స్నేహం మరవలేనిది అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండలపరిధిలోని బోయనపల్లి 108 అన్నమయ్య విగ్రహ సమీపంలో ఆదివారం మదన గోపాలపురం నివాసి అద్దేపల్లి రాంప్రసాద్ రాజును స్మరించుకుంటూ స్నేహితులు చంద్రమౌళి, వరదరాజు,సుధీర్ రాజు, శ్రీనాథ్ రాజు, సుధీర్ కుమార్, న్యాయవాది ప్రతాప్ రాజు, జయచంద్ర…

ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో వజ్రాన్ని వేసిన అజ్ఞాత భక్తుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 20 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట కడప – తిరుపతి ప్రధాన రహదారిలో వెలసియున్న ప్రసిద్ధి గాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలోని హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు విలువైన వజ్రంతోపాటు టెస్టింగ్ కార్డు,ఓలేఖను వేసినట్లు ఈవో తెలిపారు.ఈ సందర్బంగా ఆలయ ఈఓ,అర్చకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గురువారం…

తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ,,,

Spread the love

Spread the loveసేవ చెయ్యడమే మా పని,,, ఏడాది లో ప్రతి కుటుంబానికి న్యాయం,,, ఘనంగా ఏడాది కూటమి పాలన వేడుకలు రాజంపేట టిడిపి కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లతో కలసి కేక్ కట్ చేసిన చమర్తి. 15 నుండి ప్రతి కార్యకర్త వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం,, నియోజకవర్గ అభివృద్దే నా లక్ష్యం,,, తమకు…

నిజాముద్దీన్ ఏ.పి.సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలుపుదల ఎర్పాటును జెండా ఊపి ప్రారంభించిన జిల్లా మంత్రి

Spread the love

Spread the loveనరేంద్ర మోడీ నాయకత్వంలో దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పథంలో పరుగులు అన్నమయ్య జిల్లా జూన్ 11( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట రైల్వే స్టేషన్ లో తిరుపతి నుంచి హజరత్ నిజాముద్దీన్‌కు వెళ్లే 12707 ఏ.పి. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదల ఏర్పాటును ముఖ్యఅతిథిగా పాల్గొన్న రవాణా,యువజన క్రీడాశాఖ మంత్రి…

కంటి ఆపరేషన్ లకు 15 మంది వ్యాధి గ్రహస్థులను తిరుపతికి తీసుకెళ్లిన అడాప్ట్ ఎ గ్లోబల్ ఫౌండేషన్ అధ్యక్షులు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 11( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మండల పరిధిలోని తాళ్లపాక ఎల్లగడ్డలోని శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవునం నుంచి స్కూల్ వాహనంలో అడా ప్ట్ ఎ గ్లోబల్ ఫౌండేషన్. అమెరికా ఫౌండర్ అధ్యక్షులు భూపతిరాజు పండేటి సహకారంతో కడప,అన్నమయ్య ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షులు…

అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్ లో బుధవారం సంపర్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలును అన్నమయ్య జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి భాజపా జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ రైల్వే ఉన్నతాధికారులు జెండా ఊపి ప్రారంభించారు

Spread the love

Spread the love

వేడుకగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం,వనమహోత్సవ జిల్లాస్థాయి వేడుకలు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట – రాయచోటి రహదారలోని నగరవనంలోఅటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ,వనమహోత్సవ జిల్లాస్థాయి వేడుకలను వేడుకగా నిర్వహించారుఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథరెడ్డి,జాయింట్ కలెక్టర్ ఆదర్శ్…