Category రాష్ట్ర వార్తలు

తిరుమలకూ స్వర్ణదేవాలయం తరహా వ్యవస్థ సాధ్యమేనా?

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా ఫిబ్రవరి 24 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేస్తున్న ఆలోచన భక్తుల్లో , రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం తరహాలో ఒక చట్టబద్ధమైన వ్యవస్థను, స్వయం ప్రతిపత్తి గల కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా తిరుమల…

అయ్యాదయచేసి ఈ ఒక్కసారికి అనుమతించండి.

Spread the love

Spread the loveఒక్క నిమిషం నిబంధనలతో విద్యార్థుల భవిష్యత్ నాశనం చెయ్యద్దని కంటతడి పెట్టుకున్న విద్యార్థులు. కడప జిల్లా ఫిబ్రవరి 23 (నవ్యంధ్ర న్యూస్ ) రాష్టంలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుండగా,మంగళవారం సెకండియర్ విద్యార్థులు తమ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణ నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా 15వందల 37 కేంద్రాలను…

తిరుమల క్యూలైన్‌లో కలకలం.ఓ భక్తురాలికి పాముకాటు..!!

Spread the love

Spread the loveతిరుపతి ఫిబ్రవరి 23 (నవ్యంధ్ర న్యూస్ ) తిరుమల భక్తుల క్యూలైన్‌లో పాము కలకలం రేపింది. రూ.300 దర్శన క్యూలైన్‌లో.. ఓ భక్తురాలిని పాము కాటేసింది.. దీంతో అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది.. ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌‌కు తరలించి…

శ్రీశైల మల్లన్న ఆలయహుండీలో బంగారు, వెండి,నగదుతో పాటుఇతర దేశస్థులడాలార్లను కానుకలుగా వేసినశివభక్తులు.

Spread the love

Spread the loveనంద్యాల జిల్లా ఫిబ్రవరి (నవ్యంధ్ర న్యూస్ ) శ్రీశైల శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామిదేవస్థానంలోనిర్వహించిన హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,61, 81,535/- రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు,ఈఓ చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు.ఈ సందర్బంగా శివ దేవస్థాన అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ భక్తులు,…

చిన్నపిల్లల పై జరుగుతున్న దారుణ అఘాయిత్యాల పై మీడియా సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ఎరుకుల అభిరుద్ది సంఘ రాష్ట్ర అధ్యక్షులు పూజారి రెడ్డి శేఖర్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ఫిబ్రవరి 19 (నవ్యంధ్ర న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ ఎరుకుల అభిరుద్ది సంఘ రాష్ట్ర కార్యాలయంలో గురువారం రాష్ట్ర అధ్యక్షులు పూజారిరెడ్డిశేఖర్ చిన్నపిల్లల పై జరుగుతున్న దారుణ అఘాయిత్యాల పై మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగారాష్ట్ర అధ్యక్షులు పూజా రెడ్డి శేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ,గిరిజన,పట్టణ ప్రాంతాలలో చిన్న పిల్లల పై…

గేట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు బిల్ గేట్స్ కు ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Spread the love

Spread the loveఅమరావతి ఫిబ్రవరి 16 (నవ్యంధ్ర న్యూస్ ) రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన గేట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు బిల్ గేట్స్ కు నవ్యంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్య, ఐటి మంత్రి నారా లోకేష్ లు పూల బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు.

వైసీపీ లోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టాప్ లీడర్ ?

Spread the love

Spread the loveకడప జిల్లా ఫిబ్రవరి 14 (నవ్యంధ్ర న్యూస్ ) 2024 ఎన్నికలలో ఘోర ఓటమితో కేవలం 11 స్థానాలు సాధించుకున్న వైసీపీ పుంజుకుందని గట్టిగా నమ్ముతున్నారు జగన్ అభిమానులు.ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం పై అసంతృప్తి మొదలవ్వడం, ప్రజలు జగన్ పాలనతో పోల్చి చూస్తుండటం పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతోందంటున్నావాళ్ళు జగన్ మళ్ళీ…

శ్రీ దుర్గమల్లేశ్వరస్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించిన వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు అకేపాటి

Spread the love

Spread the loveవిజయవాడ ఫిబ్రవరి 12 (నవ్యంధ్ర న్యూస్ ) ఇంద్రకీలాద్రి పై వెలసియున్నశ్రీ దుర్గమల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి, అమ్మవార్లను వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, రాజంపేట శాసన సభ్యులు అకేపాటి అమర్ నాధ్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహిచారు.

అంగ రంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున బ్రహ్మోత్సవాల ఎర్పాట్ల వివరాలు

Spread the love

Spread the loveకర్నూల్ ఫిబ్రవరి 09 (నవ్యంధ్ర న్యూస్ ) ఫిబ్రవరి 08 నుండి 18 వరకు 11 రోజులపాటు నిర్వహించ్చానున్న మహా శివరాత్రి మహోత్సవాలుఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 9.00 గంటలకు యాగశాల ప్రవేశముతో ప్రారంభమైఫిబ్రవరి 18 తేదీన రాత్రి నిర్వహించే పుష్పోత్సవ, శయనోత్సవాలతో ముగియనున్నాయి.ముఖ్య కార్యక్రమాలు :08.02.2026 – ధ్వజారోహణ,09.02.2026 – భృంగివాహనసేవ,10.02.2026…

రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్య,ఐటి శాఖ మంత్రులను శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు

Spread the love

Spread the loveవిజయవాడ ఫిబ్రవరి 07 (నవ్యంధ్ర న్యూస్ ) శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలోమహా శివరాత్రిని పురస్కరించుకొని ఫిబ్రవరి 8 నుండి 18 వ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు మొదటి ఆహ్వాన పత్రిక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేసి ఆహ్వానం పలకారు.ఈ…