Category నేషనల్ న్యూస్

అయోధ్య రామాలయ శిఖరం పై కాషాయ జెండాను ఆవిష్కరించిన మోదీ

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 25 (నవ్యంధ్ర న్యూస్ ) అయోధ్య రామాలయ శిఖరం పై ప్రధాని మోదీ మంగళవారం కాషాయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగాఆయోధ్య ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగింది.

హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో భారతదేశ ఔన్నత్యాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షులు సాయి లోకేష్

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా నవంబర్ 21 (నవ్యంధ్ర న్యూస్) రాజంపేట బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ శుక్రవారం హౌస్ ఆఫ్ కామన్స్,యూకే (లండన్) పార్లమెంట్ లో భారతదేశ ఔన్నత్యాన్ని ఉద్దేశించి ప్రసంగింస్తూ భవిష్యత్ లో వికసిత్ భారత్ అనే నినాదంతో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వసుదైక కుటుంబం అనే నానుడితో (ప్రపంచ…

శబరిమలకు పోటెత్తిన భక్తులు.. కిలోమీటర్ల మేర క్యూ లైన్..!!

Spread the love

Spread the loveశబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. 16వ తేదీ గుడి తెరవడంతో భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. కిలోమీటర్ల మేర క్యూ ఉండటంతో దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. సరైన సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రవాసాంధ్ర భరోసా బీమా

Spread the love

Spread the loveదుబాయ్ అక్టోబర్ 25 (నవ్యంధ్ర న్యూస్ ) ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి,భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకాన్ని అందిస్తోంది.ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ లో ప్రారంభించారు.ఈ పథకం ద్వారా విదేశాలలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులు,విద్యార్థులు లబ్ధి పొందవచ్చని…

దుబాయ్‌ పర్యటనలో భాగంగా తొలిరోజు 5 సంస్ధల ప్రతినిధులతో సీఎం వన్‌ టు వన్‌ సమావేశాలు.

Spread the love

Spread the loveనేడు శోభా గ్రూప్‌, షరాఫ్‌ డీజీ, ట్రాన్స్‌ వరల్డ్‌ గ్రూప్‌, లూధా గ్రూప్‌, దుబాయ్‌ ఫ్యూచర్‌ ఫౌండేషన్‌ సంస్థల ప్రతినిధులతో సీఎం భేటీలు. మ్యూజియం సందర్శనలో భాగంగా స్పేస్‌ ట్రావెల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ పరిశీలన. రాత్రి సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ రోడ్‌ షోలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను…

అమెరికా పర్యటనలో వర్జీనియా రాష్ట్రానికి విచ్చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)మాజీ ఛైర్మన్ చాణిక్య,విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ ఎస్. సోమనాథ్ ను రాజంపేటకు చెందిన మాజీ విద్యార్థి నాయకులు అభిషేక్ పెనిగలపాటి మర్యాదపూర్వకంగా కలిశారు.

Spread the love

Spread the love ఈ సందర్భంగా డాక్టర్ సోమనాథ్ అమెరికా పర్యటనకు ప్రధాన ఉద్దేశ్యంగా విద్య, పరిశోధన సాంకేతిక రంగాలలో ఆధునిక విధానాలను అధ్యయనం చేసి, వాటిని భారతదేశంలో అమలు చేయడం ద్వారా దేశ విద్యా ప్రమాణాలను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారని తెలిపారు. విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచన, పరిశోధనా దృష్టి, సాంకేతిక ఆవిష్కరణల పట్ల ఆసక్తి…

జీఎస్టీ రేట్ల తగ్గింపుతో సంపన్నుల కే మేలు

Spread the love

Spread the loveజీఎస్టీ రేట్ల తగ్గింపుతో పేదలకు ఒరిగేదేమీ లేదు అనాలోచిత నిర్ణయమే పెద్ద నోట్ల రద్దులా విఫల ప్రయోగం అవుతుందా? ట్రంప్‌ సుంకాల హెచ్చరికలతో కలత చెందిన కేంద్ర ప్రభుత్వం హడావిడిగా జీఎస్టీ శ్లాబులు తగ్గించింది. పెద్ద నోట్లను రద్దు చేయడం, వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టడంపైఏ మాత్రంఆలోచించకుండా మోడీ ప్రభుత్వం గతంలో తీసుకున్న…

సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా నియమితులైన గుజ్జల ఈశ్వరయ్య

Spread the love

Spread the loveగుజ్జల ఈశ్వరయ్యకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 25 ( నవ్యాంధ్ర న్యూస్ ) పంజాబ్ రాష్ట్రంలోని చండీఘర్ లో నిర్వహించిన సిపిఐ 25వ జాతీయ మహాసభలలో నూతన జాతీయ సమితి సభ్యులుగా గుజ్జల ఈశ్వరయ్యను నియమించారు ఈ సందర్బంగా గుజ్జల ఈశ్వరయ్యకు రాజంపేట సిపిఐ ఉద్యమ నేతలు…

సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా నియమితులైన గుజ్జల ఈశ్వరయ్య

Spread the love

Spread the loveగుజ్జల ఈశ్వరయ్యకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 25 ( నవ్యాంధ్ర న్యూస్ ) పంజాబ్ రాష్ట్రంలోని చండీఘర్ లో నిర్వహించిన సిపిఐ 25వ జాతీయ మహాసభలలో నూతన జాతీయ సమితి సభ్యులుగా గుజ్జల ఈశ్వరయ్యను నియమించారు ఈ సందర్బంగా గుజ్జల ఈశ్వరయ్యకు రాజంపేట సిపిఐ ఉద్యమ నేతలు…

జాతీయ మహాసభలో ప్రత్యేక హోదా విభజన హామీల తీర్మానం ప్రవేశపెట్టిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య

Spread the love

Spread the loveచండీగర్ సెప్టెంబర్ 24పెట్టారు( నవ్యాంధ్ర న్యూస్ ) సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య చండీగర్ లో బుధవారం నిర్వహించిన జాతీయ మహాసభలో ప్రత్యకహోదా విభజన హామీలపై తీర్మానం ప్రేవేశ పెట్టారు