గల్ఫ్,ఇతర దేశాలకు తిరుపతి నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని పార్లమెంట్ లో ప్రస్థావించిన వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథరెడ్డి

Spread the loveన్యూ ఢిల్లీ ఫిబ్రవరి 10 (నవ్యంధ్ర న్యూస్ ) గల్ఫ్,యూరప్,అమెరికా, అబుదాబి దేశాలకు తిరుపతి నుంచి నేరుగా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించాలని“రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాధరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప, అన్నమయ్య,నెల్లూరు, చిత్తూరు,అనంతపురం జిల్లాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో గల్ఫ్,యూరప్ పాశ్చాత్య దేశాలలో ఉపాధి పొందుతున్నారనిఈ…









