Category జిల్లా వార్తలు

కడప కు విచ్చేసిన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కు ఘన స్వాగతం పలికిన డిఐజి

Spread the love

Spread the loveకడప ( నవ్యాంధ్ర న్యూస్ ) కడప పర్యటనకు విచ్చేసిన టిడిపి హరీష్ కుమార్ గుప్తాకు శనివారం విమానాశ్రయంలో డిఐజి కోయ ప్రవీణ్ ఎస్పీ అశోక్ కుమార్ ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు

చమర్తికి అన్నమయ్య ప్రెస్ క్లబ్ సభ్యుల చే ఘన సత్కారం

Spread the love

Spread the loveTDP నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తిని ఘనంగా సత్కారించిన అన్నమయ్య (రిజిస్టర్) ప్రెస్ క్లబ్ సభ్యులు అన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జ్ గా చమతి జగన్ మోహన్ రాజును గురువారం నిర్వహించిన మినీ మహానాడులో అబ్జర్వర్ దుర్గాప్రసాద్ ప్రకటించిన సందర్భంగా చమర్తి. జగన్ మోహన్ రాజును…

మిని మహానాడు విజయవంతం

Spread the love

Spread the loveమహానాడు లో రాజంపేట సత్తా చాటుదాం కార్యకర్తలకు నిరంతరం అండగా ఉంటాం కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు టిడిపి నీ బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు కార్యకర్తల జోలికి వస్తె వైసీపీ నాయకుల ఏం గతి పడుతుందో నిరూపించాం కలిసి కట్టుగా పనిచేద్దాం తెలుగు తమ్ముళ్ళ కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండడంనా…

సాయుధ బలగాలకు మద్దతుగా తీరంగా ర్యాలీ

Spread the love

Spread the loveజాతీయ భద్రత కొరకు ప్రజల భాగస్వామ్యం పుల్లంపేట ( నవ్యాంధ్ర న్యూస్ ) స్థానిక ఎస్ బివిడి పాఠశాల నుండి శివాలయం వీధి గుండా పుల్లంపేటలోని అన్ని వీధులలో జాతీయ జెండాలతో భారత్ మాతాకీ జై వందేమాతరం అంటు నినాదాలు చేస్తూ భారత సాయుధ బలగాలకు మేము అండగా ఉంటామని తిరంగ ర్యాలీ…

వైసీపీ రాజ్యసభ సభ్యులు,యంపి మేడా రఘునాథరెడ్డికి ఘన సత్కారం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట బైపాస్ రోడ్డులోని మేడా భవన్ లో శనివారం కాశీ విశ్వనాధ హిందూ స్మశాన వాటిక అధ్యక్ష, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంపి మేడా రఘనాధ రెడ్డిని కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాశీ…

AP News: ఏపీలో ఘోర ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే…

Spread the love

Spread the loveGranite Quarry Massive Explosion: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. Granite Quarry Massive Explosion శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో ఇవాళ (శనివారం) విషాదకరమైన…

Spread the love

Spread the loveగస్తీ విధులు పటిష్టం చేయాలి. పాత నేరస్థుల పై నిఘా ఉంచాలి. ప్రతి రోజు గ్రామాలు సందర్శించాలని ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు చిన్నమండెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.. అన్నమయ్య జిల్లా రాయచోటి, ( నవ్యాంధ్ర న్యూస్ ) రాత్రి వేళలో…

హిందూ స్మశానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట మునిసిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథరెడ్డి, శాసనసభ్యులు,వైసిపి జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,మున్సిపల్ అధ్యక్షులు పోలా శ్రీనివాసుల రెడ్డిలకు కాశీ విశ్వనాథ హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కమిటీ అధ్యక్ష,కార్యదర్శి, కార్యవర్గసభ్యులు…

గ్రామాలలో జల కళే లక్ష్యం

Spread the love

Spread the loveసమస్య రహిత గ్రామాలే కూటమి ధ్యేయం,,, కొమ్మివారిపల్లి లో బోర్లను ప్రారంభించిన రాజంపేట టిడిపి పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు ఆత్మీయ స్వాగతం పలికిన గ్రామస్థులు,,, ప్రతి గ్రామంలో జలకళతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్షంలో భాగంగా ఎక్కడా నీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని రాజంపేట పార్లమెంట్…