navyaandhranews2025@gmail.com

navyaandhranews2025@gmail.com

ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో వజ్రాన్ని వేసిన అజ్ఞాత భక్తుడు

Spread the love

Spread the loveఅన్నమయ్య జిల్లా జూన్ 20 ( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట కడప – తిరుపతి ప్రధాన రహదారిలో వెలసియున్న ప్రసిద్ధి గాంచిన ఆంజనేయ స్వామి ఆలయంలోని హుండీలో ఓ అజ్ఞాత భక్తుడు విలువైన వజ్రంతోపాటు టెస్టింగ్ కార్డు,ఓలేఖను వేసినట్లు ఈవో తెలిపారు.ఈ సందర్బంగా ఆలయ ఈఓ,అర్చకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గురువారం…

రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు: TTD

Spread the love

Spread the loveచిత్తూర జిల్లా జూన్ 17 ( నవ్యాంధ్ర న్యూస్ ) రేణిగుంట ఎయిర్పోర్ట్కు తిరుమల శ్రీవారి పేరును పెట్టాలని ప్రతిపాదించినట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎ ఎ ఐ)కి లేఖ రాయనున్నామని వెల్లడించింది. మంగళవారం తిరుమలలో నిర్వహించిన టీటీడీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. బెంగళూరులో…

నేల రాలిన.. మానవ స్వప్నాలు

Spread the love

Spread the loveగగనతలంలో పెను విషాదంఆకాశమంత అతి ఘోరంనీలాల నింగికి చేరకుండానేనేల రాలిన మానవ స్వప్నాలు…! అహ్మదాబాద్ జూన్ 13 ( నవ్యాంధ్ర న్యూస్ ) అహ్మదాబాద్ నుంచి…లండన్ కి ఉరిమే ఉత్సాహంతోవిమానయాన ప్రయాణీకులుఅందులో నుండిరి వృద్ధులుయువకులు, చిన్నారులు..!సాంకేతిక పర లోపాలోసంకుచితమైన విద్రోహాలో….కుప్పకూలిపోయింది.. బోయింగ్ విమానం…!కాలిన వందలాది ప్రయాణీకులుస్వదేశీ, పరదేశీయులు దుర్మరణాలుభారీ విమానం పడిపోయి తుదిశ్వాసవిడిచిన…

ఘనంగా వైసీపీ రాజ్యసభ యం.పి, మేడా రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు.

Spread the love

Spread the loveతిరుపతి జిల్లా జూన్ 13 ( నవ్యాంధ్ర వార్తా పత్రిక ) తిరుపతిలోని మేడా నివాసంలో శుక్రవారం మకుటం లేని మారాజు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి మేడా రఘునాథ రెడ్డి జన్మదిన వేడుకలు అన్న రాజంపేట మాజీ శాసనసభ్యులు,టీ.టీ.డీ, మాజీ బోర్డు సభ్యులు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి,తమ్ముడు…

కూలిపోవడానికి ముందు విమానం లోపల ఇలా

Spread the love

Spread the loveJun 13, 2025 ( నవ్యాంధ్ర న్యూస్ ) అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా AI171 లోపల తీసిన ప్రత్యేక ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ప్రయాణీకులు శాంతంగా కూర్చొని ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరికీ రాబోయే ప్రమాదం గురించి అంచనా లేకుండా ఓ సాదాసీదా ట్రిప్‌లా…

విమాన ప్రమాద దర్యాప్తు కోసం రానున్న బ్రిటిష్ ఏజెన్సీ

Spread the love

Spread the love జూన్ 13 ( నవ్యాంధ్ర న్యూస్ ) విమాన ప్రమాద దర్యాప్తు కోసం రానున్న బ్రిటిష్ ఏజెన్సీఅహ్మదాబాద్‌ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విచారణ జరిపేందుకు బ్రిటిష్ ఏజెన్సీ భారత్‌కు రాబోతోంది. సివిల్ విమాన ప్రమాదాలు, తీవ్రమైన ఘటనలు పరిశోధించే “ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(AAIB)”ను భారతదేశ నేతృత్వంలోని దర్యాప్తుకు…

తింటున్న కంచాలలోకి విమానం దూకుతుందని ఏ క్రియేటివిటీ ఐనా ఊహిస్తుందా?

Spread the love

Spread the loveతినే తిండి తమకి పిండం అవుతుందని ఎవరైనా ఊహిస్తారా? మొదలైన ప్రయాణం ప్రతీదీ భద్రంగా లక్ష్యం చేరుతుందన్న గ్యారెంటీ ఎవరైనా ఇస్తారా? ఇంతోటి జీవితాన్ని దుంపనాశనం చేసేందుకు మనకో కులం మతం అవసరం పడుతుందా? బతికున్న రోజుల్లో బతికిన బతుకే కదా బతుకంటే. మనిషిత్వానికి దూరంగా వుండే కట్టుబాట్లన్నీ కట్టు కథలే అని…

తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ,,,

Spread the love

Spread the loveసేవ చెయ్యడమే మా పని,,, ఏడాది లో ప్రతి కుటుంబానికి న్యాయం,,, ఘనంగా ఏడాది కూటమి పాలన వేడుకలు రాజంపేట టిడిపి కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లతో కలసి కేక్ కట్ చేసిన చమర్తి. 15 నుండి ప్రతి కార్యకర్త వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం,, నియోజకవర్గ అభివృద్దే నా లక్ష్యం,,, తమకు…

అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం

Spread the love

Spread the loveఅహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన AI 171 ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలలోనే కుప్పకూలిన విమానం విమానం కూలిన చోట దట్టమైన పొగలు *ప్రమాద సమయంలో విమానంలో *ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి ప్రయాణిస్తున్నట్లు వార్తలు* ఇద్దరు పైలట్లు…

నిజాముద్దీన్ ఏ.పి.సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలుపుదల ఎర్పాటును జెండా ఊపి ప్రారంభించిన జిల్లా మంత్రి

Spread the love

Spread the loveనరేంద్ర మోడీ నాయకత్వంలో దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి పథంలో పరుగులు అన్నమయ్య జిల్లా జూన్ 11( నవ్యాంధ్ర న్యూస్ ) రాజంపేట రైల్వే స్టేషన్ లో తిరుపతి నుంచి హజరత్ నిజాముద్దీన్‌కు వెళ్లే 12707 ఏ.పి. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదల ఏర్పాటును ముఖ్యఅతిథిగా పాల్గొన్న రవాణా,యువజన క్రీడాశాఖ మంత్రి…