జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని నిరసన చేపట్టిన వైబిఎన్ మహిళలు

Spread the loveఅన్నమయ్య జిల్లా డిసెంబర్ 02 (నవ్యంధ్ర న్యూస్) రాజంపేట మండలపరిధిలోని ఎగువ బసినాయుడు గారి పల్లి గ్రామంలో మంగళవారం జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మహిళలు ఫ్లక్కాడలు చేతపట్టి జిల్లా కేంద్రంగా రాజంపేటనుప్రకటించాలంటునినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చుకునిజిల్లాకేంద్రంగారాజంపేటను చేయాలని గ్రామ గ్రామాల నుంచి కదిలి కధం తొక్కుతూ నిరసన చేపట్టారు.గ్రామ,గ్రామాలలోని…









