శ్రీ కోదండరామ స్వామికి సమర్పించే క్షత్రముల కార్యక్రమంలో భక్తాదులు విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన 24నక్షత్రముల యువజన సంఘ భక్తులు

Spread the love

కడప జిల్లా మార్చి 01

(నవ్యంధ్ర న్యూస్ )

24నక్షత్రముల కలయుకతో ఎకశిలనగరశ్రీకోదండరామస్వామి దేవస్థానమునకు
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా 30వ తేదీ సోమవారం నిర్వహించే హనుమంత్ సేవలో శ్రీ కోదండరాముల స్వామివారికి24నక్షత్రముల యువజన సంఘం ఆధ్వర్యంలో మొట్ట మొదటసారి క్షత్రములు సమర్పించాబడును
ఈ క్షత్రముల సమర్పణ కార్యక్రమంలో భక్తదులు విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా 24నక్షత్రముల యువజన సంఘ సభ్యులు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *