Spread the love అన్నమయ్య జిల్లా ఆగస్టు 11 ( నవ్యంధ్ర న్యూస్ ) రాజంపేట మాజీ శాసన సభ్యులు కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి (78) కొద్ది సేపటి క్రితం హైద్రాబాద్ లోని తన స్వగృహంలో మృతి చెందారు.కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించనున్నారు