కడప జిల్లాలో మహానాడును విజయవంతం చేయడం పై హర్షం,,,,
కడప ( నవ్యాంధ్ర న్యూస్ ) జిల్లాలో మూడురోజులు నిర్వహించిన మహానాడు బహిరంగ సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చమర్తి జగన్మోహన్ రాజు ను శభాష్ రాజు బాగా కష్టపడి, మహానాడును విజయవంతం చేశారని అభినందించారు.