చెయ్యేరు బ్రిడ్జి పై ద్విచక్ర వాహనం బస్సు డీ యువకుడు మృతి

Spread the love

నందలూరు ( నవ్యాంధ్ర న్యూస్)

మండలపరిధిలోని చెయ్యేరు బ్రిడ్జి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం బస్సు ఢీకొని రాజంపేట మండలపరిధిలోని బోయినపల్లి కి చెందిన యువకుడు ప్రభుదాస్ (23) మృతి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *