విజయవాడ ( నవ్యంధ్రన్యూస్ )
తాడేపల్లి వైసీపీ సెంట్రల్ కార్యాలయంలో గురువారం వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా వైసీపీ వాణిజ్య విభాగం అద్యక్షులు, సనిశెట్టి నవీన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి మునిసిపల్ పరిధిలోని సమస్యలను వివరించారు