Category నేషనల్ న్యూస్

Char Dham Yatra 2025: తెరుచుకున్న బద్రీనాథ్ దేవాలయం తలుపులు

Spread the love

Spread the loveChar Dham Yatra 2025: చార్ ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ దేవాలయం తలుపులు ఆదివారం తెరుచుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ హాజరయ్యారు. నైనిటాల్, మే 04: ఉత్తరాఖండ్‌లోని శ్రీ బద్రీనాథ్ దేవాలయం తలుపులు ఆదివారం తెరుచుకోన్నాయి. జై బద్రీనాథ్ విశాల్ అంటూ లక్షలాది మంది భక్తుల జపిస్తుండగా..…

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

Spread the love

Spread the loveRahul Gandhi: 80వ దశకంలో దేశంలో సిక్కుల ఊచకోత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో చోటు చేసుకున్న ఈ ఘటన.. ఆ పార్టీకి భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారింది. అలాంటి వేళ రాహుల్ గాంధీ ఇటీవల యూఎస్ పర్యటనకు వెళ్లారు. న్యూఢిల్లీ, మే 04: 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో చాలా తప్పులు…

Padma Shri Baba Sivananda: పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ కన్నుమూత..ప్రధాని మోదీ సంతాపం

Spread the love

Spread the loveప్రముఖ యోగా గురువు, వారణాసి నివాసి, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద్ కన్నుమూశారు. ఆయన 128 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, సీఎం యోగి సంతాపం తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ (Padma Shri Baba…

Pahalgam Attck Aftermath: ఆర్డినెన్స్ కంపెనీల్లో ఉద్యోగుల లీవులు రద్దు

Spread the love

Spread the loveమధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమరియా (ఓఎఫ్‌కే) తమ అధికారులు, ఉద్యోగులకు రెండు రోజులకు మించి సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి టార్గెట్ల దృష్ట్యా లాంగ్ లీవ్స్ రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. భారత సాయుధ బలగాలకు ఆయుధ సామగ్రిని సరఫరా చేసే అతిపెద్ద యూనిట్లలో ఇది ఒకటి. న్యూఢిల్లీ: హహల్గాం…

Pahalgam Terror Attack: ఆ ఉగ్రవాదుల్ని వదిపెట్టం.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ

Spread the love

Spread the lovePahalgam Terror Attack: ప్రధాని మోదీ ఉగ్రవాదంపై మరో సారి మాట్లాడారు. ఉగ్రవాదులపై .. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం అంగోలా ప్రెసిడెంట్ జావో లూరెన్కోతో ఢిల్లీలో ఉమ్మడి ప్రెస్ కాన్పిరెన్స్ జరిగింది. జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపిన…