Category నేషనల్ న్యూస్

ఘోర కలియుగం: 80 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి వృద్ధాశ్రమంలో మరణం, చూడటానికి రాని కొడుకు, కూతురు, ప్రజలు చందాలు పోగేసి అంత్యక్రియలు…!!

Spread the love

Spread the loveవారణాసి: ఒక పాత సామెత ఉంది, “పసుపు కుంకుమకు నోచినవాడు వట్టిచేతులతో పోడు” అని. ఈ ఆధునిక యుగంలో తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం పెరుగుతోందని ఈ ఘటన నిరూపిస్తోంది.స్వార్థం కోసం పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను కూడా పక్కన పెట్టేస్తున్నారు. వారణాసిలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన అందుకు ఒక ఉదాహరణ. సంఘటన…

దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్‌ అధికారిణి ( నవ్యాంధ్ర న్యూస్ ) హర్యానా మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన దివ్య తన్వర్‌ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. BSC డిగ్రీ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ సివిల్స్‌పై దృష్టి పెట్టింది. గురువుల ప్రోత్సాహంతో కోచింగ్‌ తీసుకుంది. 21 ఏళ్ళకి తన తొలి ప్రయత్నంలో 438వ ర్యాంకు సాధించి IPS అయ్యింది. 22 ఏళ్లకి రెండోసారి ఆల్‌ ఇండియా 105వ ర్యాంకు కొట్టి ఐఏఎస్‌ అధికారిణి అయ్యింది. దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్‌ అధికారిణిగా అందరి దృష్టిని ఆకర్షించింది. మూడు సంవత్సరాలు మొబైల్ ఫోన్ వాడలేదు

Spread the love

Spread the love

బిగ్ బ్రేకింగ్

Spread the love

Spread the love( నవ్యాంధ్ర వార్త పత్రిక ) రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీ 4077 రోజులు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ రికార్డును 4078 రోజుల పదవి కాలం అదిగమించి రికార్డు సృష్టించిన ప్రధాని నరేంద్ర మోడీ

ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ (ఎండు పండ్లు)

Spread the love

Spread the love( నవ్యాంధ్ర న్యూస్) ఎండు పండ్లు లేదా డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్న పరిమాణంలో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారంగా పేరుగాంచాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండటం వల్ల శక్తి, మేధస్సు, వ్యాధినిరోధకశక్తి పెరగడానికి ఇవి ఎంతో దోహదపడతాయి. తక్కువ పరిమాణంలో తినినా, పెద్ద ప్రయోజనం కలిగించగల…

నేల రాలిన.. మానవ స్వప్నాలు

Spread the love

Spread the loveగగనతలంలో పెను విషాదంఆకాశమంత అతి ఘోరంనీలాల నింగికి చేరకుండానేనేల రాలిన మానవ స్వప్నాలు…! అహ్మదాబాద్ జూన్ 13 ( నవ్యాంధ్ర న్యూస్ ) అహ్మదాబాద్ నుంచి…లండన్ కి ఉరిమే ఉత్సాహంతోవిమానయాన ప్రయాణీకులుఅందులో నుండిరి వృద్ధులుయువకులు, చిన్నారులు..!సాంకేతిక పర లోపాలోసంకుచితమైన విద్రోహాలో….కుప్పకూలిపోయింది.. బోయింగ్ విమానం…!కాలిన వందలాది ప్రయాణీకులుస్వదేశీ, పరదేశీయులు దుర్మరణాలుభారీ విమానం పడిపోయి తుదిశ్వాసవిడిచిన…

కూలిపోవడానికి ముందు విమానం లోపల ఇలా

Spread the love

Spread the loveJun 13, 2025 ( నవ్యాంధ్ర న్యూస్ ) అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా AI171 లోపల తీసిన ప్రత్యేక ఫుటేజ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ప్రయాణీకులు శాంతంగా కూర్చొని ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎవరికీ రాబోయే ప్రమాదం గురించి అంచనా లేకుండా ఓ సాదాసీదా ట్రిప్‌లా…

విమాన ప్రమాద దర్యాప్తు కోసం రానున్న బ్రిటిష్ ఏజెన్సీ

Spread the love

Spread the love జూన్ 13 ( నవ్యాంధ్ర న్యూస్ ) విమాన ప్రమాద దర్యాప్తు కోసం రానున్న బ్రిటిష్ ఏజెన్సీఅహ్మదాబాద్‌ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విచారణ జరిపేందుకు బ్రిటిష్ ఏజెన్సీ భారత్‌కు రాబోతోంది. సివిల్ విమాన ప్రమాదాలు, తీవ్రమైన ఘటనలు పరిశోధించే “ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్(AAIB)”ను భారతదేశ నేతృత్వంలోని దర్యాప్తుకు…

తింటున్న కంచాలలోకి విమానం దూకుతుందని ఏ క్రియేటివిటీ ఐనా ఊహిస్తుందా?

Spread the love

Spread the loveతినే తిండి తమకి పిండం అవుతుందని ఎవరైనా ఊహిస్తారా? మొదలైన ప్రయాణం ప్రతీదీ భద్రంగా లక్ష్యం చేరుతుందన్న గ్యారెంటీ ఎవరైనా ఇస్తారా? ఇంతోటి జీవితాన్ని దుంపనాశనం చేసేందుకు మనకో కులం మతం అవసరం పడుతుందా? బతికున్న రోజుల్లో బతికిన బతుకే కదా బతుకంటే. మనిషిత్వానికి దూరంగా వుండే కట్టుబాట్లన్నీ కట్టు కథలే అని…

అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం

Spread the love

Spread the loveఅహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన AI 171 ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలలోనే కుప్పకూలిన విమానం విమానం కూలిన చోట దట్టమైన పొగలు *ప్రమాద సమయంలో విమానంలో *ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి ప్రయాణిస్తున్నట్లు వార్తలు* ఇద్దరు పైలట్లు…

ఒకే దేశం – ఒకే ఎన్నిక అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Spread the love

Spread the loveఆంధ్రప్రదేశ్ ( నవ్యాంధ్ర న్యూస్ ) కేంద్ర,రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. ఈ మేరకు ఈ ఎన్నికలపై ప్రతి రాష్ట్రంలోనూ అవగాహన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో బాగంగా చెన్నైలో సోమవారం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’…