న్యూ ఢిల్లీ డిసెంబర్ 04
(నవ్యంధ్ర న్యూస్ )
భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాసంలో సిపి రాధాకృష్ణన్ ను వైసీపీ ఎంపీలు,రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి,వైవి సుబ్బారెడ్డి,పిల్లి సుభాష్ చంద్రబోస్,నిరంజన్ రెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిసి పలు అంశాల పై చర్చించారు.

