అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరిన AI 171 ఎయిర్ ఇండియా విమానం
టేకాఫ్ అయిన 5 నిమిషాలలోనే కుప్పకూలిన విమానం
విమానం కూలిన చోట దట్టమైన పొగలు
*ప్రమాద సమయంలో విమానంలో *ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి ప్రయాణిస్తున్నట్లు వార్తలు*
ఇద్దరు పైలట్లు 12 మంది క్యాబిన్ సిబ్బందితో కలుపుకుని 242 మందితో టేక్ఆఫ్ అయిన విమానం
సీనియర్ పైలట్ సుమిత్ సబర్వాల్ ఆధ్వర్యంలో బయలుదేరిన విమానం.
సుమిత్ సబర్వాల్ కు 8200 గంటలపాటు విమానం నడిపిన అనుభవం
*ఇప్పటివరకు 200 మందికి పైగా మృతిచెందారని సమాచారం
*ఇళ్ల మధ్య విమానం కూలడంతో విమానం కూలిన చోట నివాసముంటున్న వారికి కూడా తీవ్ర గాయాలు
👉సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఘటన
మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవాలని ఆశిస్తూ #
మరణించిన వారికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను 🙏🙏